31.2 C
Hyderabad
February 11, 2025 20: 37 PM
Slider గుంటూరు

దిశ హత్యపై సత్తెనపల్లిలో విద్యార్ధుల నిరసన

disha rally

దిశ హత్యను నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో విద్యార్థుల వినూత్న నిరసన చేపట్టారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సత్తెనపల్లి పురవీధుల్లో విద్య సంస్థల విద్యార్థులు నిరసన గళం వినిపించారు. అనంతరం వారు సత్తెనపల్లి పోలీసులకు వినతిపత్రం అందజేశారు.

Related posts

త్వరలో రాష్ట్రం అంతా అంధకారంలోకి వెళ్తుంది… గ్యారెంటీ

Satyam NEWS

తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి

Satyam NEWS

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్ కు సన్మానం

Satyam NEWS

Leave a Comment