2024లో జరిగే మేడారం జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో DSS భవన్...
అయ్యప్ప స్వాములతో కలసి భిక్ష చేసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా భారతదేశం సర్వ మతాలకు నిలయమని, సమానత్వంతో జీవించడమే మనందరి మతమని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని మణికంఠ...
ములుగు జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో దనసరి అనసూయ సీతక్కకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ప్రకటించిన సందర్భంగా ఇజిఎస్ ఉద్యోగులు...
తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు శుక్రవారం నాడు ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపూర్, వాడేగుడం, రాజుపేట పిపిసి సెంటర్స్ లను అదనపు కలెక్టర్ రెవిన్యూ...
ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి.చాంద్ పాషా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి కిసాన్...
ములుగు జిల్లా పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను అనుమతులు లేవని ములుగు సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ గౌష్ ఆలం తెలియచేసారు. ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు...
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్, ములుగు జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు. డిగ్రీ కళాశాల లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం లో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్...
ములుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ ను గెలిపిస్తే పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, బిల్ట్ ను పునరుద్ధరిస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అమిత్ షా...
మాజీ మంత్రి జగన్ నాయక్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక మాజీ మంత్రి, బిజెపి నాయకులు పోరిక జగన్ నాయక్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాదం...
ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పావని, స్వాతి, శ్రావణి, ,చైతన్య, సజ్జు ,అనిత, మేఘన...