రైతులను రోడ్డెక్కించిన ఘనత మోడీకే దక్కింది
దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టిన ఘనత ప్రధాని మోదికి మాత్రమే దక్కిందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ బైపాస్ జాతీయ రహదారిపై...