దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైందని, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని ఎప్పుడో కార్ల్ మార్క్స్ చెప్పాడు అని...
భారత ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ ఐ సి, బ్యాంకు, రక్షణ బొగ్గు,రైల్వే లను బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని సి...
సూర్యాపేట జిల్లా హుజూర్ మండలం గోపాలపురం గ్రామంలో దడువాయి వర్కర్స్ యూనియన్ కార్మికుల సమావేశం నేడిక్కడ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న INTUC నియెజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురువయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న...
ఈనెల26న జరిగే సార్వత్రిక సమ్మెలో గ్రామీణ హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఆటో యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కె.వి రాష్ట్ర...
శ్రమ జీవుల హక్కులను హరించే చట్టాలని తెస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నవంబర్ 26 న,జరిప తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు పార్టీలకి అతీతంగా అందరూ పాల్గొని మద్దతు ఇవ్వాలని జిల్లా సిఐటియు...
నవంబర్ 26 న, జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు తెలంగాణ శిల్పకళా...
ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తు పలు దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీఠాలు ప్రజల తిరుగుబాటుతో కదిలేలా చేశారని, అలాంటి పరిస్థితే భారతదేశంలోని కార్మిక చట్టాల సవరణ, రైతుల నడ్డివిరిచే విధానాలు...
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నవంబర్ 26 న, జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సి ఐ...
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపో ఎదుట తెలుగుదేశం పార్టీ,...