31.7 C
Hyderabad
May 7, 2024 02: 46 AM

Tag : National Bundh

Slider కడప

ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కూరగాయలు రోడ్డుపై పోసి నిరసన

Satyam NEWS
భారత్ బంద్ లో భాగంగా  శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి కూడలిలో కూరగాయలు రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏపీ రైతు...
Slider కడప

మోడీ ,కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించుకోవాలి

Satyam NEWS
ఆనాటి త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని నేడు మోడీ సారథ్యంలో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని, భగత్ సింగ్  స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని...
Slider ముఖ్యంశాలు

26న భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని టీడీపీ రాష్ట్ర...
Slider విశాఖపట్నం

26 న దేశ వ్యాప్త బంద్ లో పాల్గొందాం…!

Satyam NEWS
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు… రైతు సమస్యలపై దేశ వ్యాప్తంగా ఈ నెల 26 నిర్వహిస్తున్న బంద్ లో పాల్గొనాలని ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసింది. విశాఖ లోని ఓయూలో విశాఖ స్టీల్ ప్లాంట్...
Slider శ్రీకాకుళం

మార్చి26న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయండి

Satyam NEWS
రైతు వ్యతిరేక చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి, విశాఖ ఉక్కు పరిరక్షణ పొరాట వేదిక ఇచ్చిన మార్చి 26 వ తేదీ భారత్ బంద్...
Slider రంగారెడ్డి

వెన్నెముక అయిన రైతు నడ్డివిరిచే చట్టాలు ఇవి

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని  తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీజేఎస్ తదితర పార్టీల...
Slider శ్రీకాకుళం

రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి

Satyam NEWS
రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్,జనసాహితి శ్రీకాకుళం లో ఆందోళన నిర్వహించారు. తదుపరి జిల్లా పరిషత్ రోడ్...
Slider నిజామాబాద్

కామారెడ్డిలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని టెక్రియల్ బైపాస్ రహదారిపై టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను...
Slider గుంటూరు

రైతుల భారత్ బంద్ కు మిత్ర పక్షాల సహకారం

Satyam NEWS
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మంగళవారం భారత్ బంద్ లో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ...
Slider నల్గొండ

రైతులపై బలవంతపు చట్టాలు చేస్తే ఊరుకోం

Satyam NEWS
భారత్ బంద్ కు మద్దతుగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ పాత బస్టాండ్ సెంటర్ నుండి ఇందిరా చౌక్ వద్ద కు ఎడ్లబండిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అఖిలపక్ష...