రైతు వ్యతిరేకచట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఢిల్లీ లో జరుగుతున్న రైతు ల ఆందోళన నకు మద్దతు గా భరత్ బంద్ లో భాగంగా ములుగు మండలం రాయినిగూడెం సర్వాపూర్ లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు.
రైతు సంగం జిల్లా కమిటీ సభ్యులు గుండెబోయిన రవిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం దిగి రాకుంటే మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమం లో గుండెమిది వెంకటేశ్వర్లు, మాధవరావు, రాజన్న, కాంత, లక్ష్మి మద్దెల సూర్యం, రంజిత్ సుజాత తిరుపతి తదితర20 మంది పాల్గొన్నారు.