38.2 C
Hyderabad
May 5, 2024 22: 53 PM
Slider వరంగల్

ములుగు జిల్లాలో రైతు చట్టం వ్యతిరేక ఆందోళన

#NationalBundhMulugu

రైతు వ్యతిరేకచట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఢిల్లీ లో జరుగుతున్న రైతు ల ఆందోళన నకు మద్దతు గా భరత్ బంద్ లో భాగంగా ములుగు మండలం రాయినిగూడెం సర్వాపూర్ లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు.

రైతు సంగం జిల్లా కమిటీ సభ్యులు గుండెబోయిన రవిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం దిగి రాకుంటే మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమం లో గుండెమిది వెంకటేశ్వర్లు, మాధవరావు, రాజన్న, కాంత, లక్ష్మి మద్దెల సూర్యం, రంజిత్ సుజాత తిరుపతి తదితర20 మంది పాల్గొన్నారు.

Related posts

క్లారిఫికేషన్: మతి భ్రమించి పోలీసులను తిట్టాడట

Satyam NEWS

బ్రహ్మంగారిమఠం వద్ద తల్లీ కూతుళ్ల దారుణ హత్య

Satyam NEWS

కోటయ్య మృతి:ఆనంద‌య్య మందుకు ప్రభుత్వ అనుమతి

Satyam NEWS

Leave a Comment