దేశ వ్యాప్త సమ్మె లో భాగంగా రెండో రోజు కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా నుండి అర్డిఓ కార్యాలయం వరకు కార్మికుల తో సిఐటియు ఆధ్వర్యం లోభారీ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్బంగా...
దేశ వ్యాప్తంగా జరిగిన కార్మిక సంఘాలలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నియోజకవర్గ కేంద్రంలోని మిర్యాలగూడ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులను బందు చేయించారు. దేశవ్యాప్త...
కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా దేశవ్యాప్త సమ్మెతో మరో స్వాతంత్ర్య పోరాటానికి శ్రీకారం చుట్టామని ఏఐటీయూసీ విజయనగరం జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు హెచ్చరించారు....
కార్మికులు,ఉద్యోగులు,ప్రజా సైన్యం సమరానికి సిద్ధం కావాలని,వినకపోతే మరో యుద్ధమే నని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ...
సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ,కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిద్దామని,ఈ నెల 28,29వ, తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కేంద్ర,రాష్ట్ర...
50 కోట్ల మంది పైగా అసంఘటిత రంగ కార్మికులు,ప్రభుత్వ రంగ ఉద్యోగులు,తమ సంస్థల పరిరక్షణ, జీవన భద్రత,కనీస వేతనాల వంటి డిమాండ్లతో ఈ నెల 28,29వ, తేదీలలో దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని పిలుపునిచ్చాయని, వివిధ...
హమాలి వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు మేకల నాగేశ్వరరావు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 28,29 తేదీలలో హుజూర్ నగర్ పట్టణం లోని అన్ని రైస్ మిల్లు కార్మికులు సమ్మెలో పాల్గొని...
ఈ నెల 29, 29 న దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెకు మద్దతు తెలియచేయాలని ఏపీలోని విజయనగరలోని పట్టణ పౌరసంక్షేమసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధ సంఘం) సమావేశం జరిగింది. మార్బుల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు ఉప్పతల గోవిందు అధ్యక్షతన...
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా మార్చి 28,29వ, తేదీలలో జరగనున్న సమ్మెని విజయవంతం చేయాలని ఆయన...