ముసాపేట్ లో మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
మహబూబ్ నగర్ జిల్లా దేవర్ కద్ర నియోజకవర్గo ముసాపేట్ మండలంలో ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోతున్నదని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అన్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా...