32.2 C
Hyderabad
May 2, 2024 02: 49 AM

Tag : Illegal Mining

Slider నెల్లూరు

హిజ్రాలతో డ్రామాలు ఆడుతున్న వైసీపీ నాయకులు

Satyam NEWS
నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మైనింగ్ లో కొంతమంది వ్యక్తులు కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. శాండ్, క్వార్జ్, మైకా మైనింగ్ లైసెన్సులు...
Slider నెల్లూరు

సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష వద్ద ఉద్రిక్తత

Satyam NEWS
హిజ్రాలతో అల్లరి చేసేందుకు వచ్చిన వై.సి.పి గూండాలు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం లో పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం రస్తుం, భారత్ మైన్ లలో వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకారం...
Slider గుంటూరు

అక్రమ మైనింగ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

Bhavani
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవినీతికి అంతు లేదు,అక్రమ మైనింగ్ కి అడ్డు లేదు పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన స్పందన కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద...
Slider ప్రకాశం

అక్రమంగా రవాణా చేస్తున్న గ్రానైటు లారీల స్వాధీనం

Satyam NEWS
ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల నుండి లారీలలో కారంపూడి మీదుగా ఏ విధమైన బిల్లులు లేకుండా, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న గ్రానైటును విజిలెన్సు ఎన్ఫోర్సు...
Slider గుంటూరు

పెట్రేగి పోతున్న మైనింగ్ మాఫియా

Satyam NEWS
గుంటూరు జిల్లా వి.యన్.పాలెంలో మైనింగ్ మాఫియా పెట్రేగిపోతుంది. అమ్యామ్యాలతో అధికారులను ప్రసన్నం చేసుకుని, గతంలో తవ్విపడేసిన చోటే కొత్తవారు మైనింగ్ అనుమతులు పొందుతున్నారు. అసైన్డ్ భూముల పక్కనే సర్వే నంబర్ 502 లో అమ్మయ్య...
Slider మహబూబ్ నగర్

ఇసుక అక్రమ రవాణా అంశం లో అధికారుల సస్పెన్షన్

Satyam NEWS
మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలంలో ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని, ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం మోపాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఈ నెల 25న సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద...
Slider మహబూబ్ నగర్

నాగిరెడ్డి చెరువు నీటిని అక్రమంగా వాడుతున్న క్రషర్ యజమానులు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నగర పంచాయతీ పరిధిలోని చౌటబెట్ల శివారులోని నాగిరెడ్డి చెరువు నీళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తమ వ్యాపార అవసరాల కోసం క్రషర్ యజమానులు వాడుకుంటున్నారు. చెరువు నీళ్లను...
Slider గుంటూరు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఇళ్ల లో సీబీఐ తనిఖీలు

Satyam NEWS
మాజీ ఎమ్మెల్యే యరపతినేని నివాసాల్లో సీబీఐ  తనిఖీలు చేస్తోంది. గుంటూరు, విశాఖ, హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. సున్నపురాయి అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ కొనసాగుతున్నది. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో 25...
Slider ఆదిలాబాద్

కొమురంభీం జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Satyam NEWS
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను లారీల్లో నింపుకొని పట్టణాలకు తీసుకెళ్తారా? నో ప్రాబ్లం. ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లచ్చు. ఇక్కడి అధికారులు లారీల్లో తీసుకెళ్తే కళ్లు మూసుకుంటారు. అదే మీరు ఎద్దుల బండిపై తీసుకెళ్లారా…...