సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బాబ్డేతో ప్రమాణ స్వీకారం చేయించారు. 17 నెలల పాటు ఆయన ఈ పదవిలో...
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్నది. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన అనుకూల తీర్పు పై స్టే ఇవ్వకుండా విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును...
భారత న్యాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అయోధ్య భూ వివాదంపై తీర్పు ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేడు తన చివరి పనిదినాన్ని ప్రత్యేకంగా ముగించారు. తన ధర్మాసనంలో విచారణకు...
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం ఆరంభించిన నాటి నుంచి మన దేశంలో చాలా మందిలో ఒక రకమైన అనుమానాలు తొంగి చూశాయి. ఏమో,...
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుకూలంగా వచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపింది. గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టడం లాంటి చర్యలు తీసుకోకపోవడంతో...
రాఫెల్ కేసుకు సంబంధించి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంపై...
కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రఫేల్ వ్యవహారంపై స్పందిస్తూ ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా రఫేల్ వ్యవహారంలో...
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు...