23.7 C
Hyderabad
May 17, 2024 03: 50 AM

Tag : Suprime Court of India

Slider జాతీయం

చీఫ్ జస్టిస్ గా అరవింద్ బాబ్రే ప్రమాణ స్వీకారం

Satyam NEWS
సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరద్‌ అరవింద్ బాబ్డే (63) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బాబ్డేతో ప్రమాణ స్వీకారం చేయించారు. 17 నెలల పాటు ఆయన ఈ పదవిలో...
Slider ఆధ్యాత్మికం

నేటి నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Satyam NEWS
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్నది. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన అనుకూల తీర్పు పై స్టే ఇవ్వకుండా విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును...
Slider జాతీయం

నేడు ఆఖరి పనిదినాన్ని ముగించుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా

Satyam NEWS
భారత న్యాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అయోధ్య భూ వివాదంపై తీర్పు ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేడు తన చివరి పనిదినాన్ని ప్రత్యేకంగా ముగించారు. తన ధర్మాసనంలో విచారణకు...
Slider సంపాదకీయం

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు క్రెడిట్ ఎవరికి దక్కుతుంది?

Satyam NEWS
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం ఆరంభించిన నాటి నుంచి మన దేశంలో చాలా మందిలో ఒక రకమైన అనుమానాలు తొంగి చూశాయి. ఏమో,...
Slider జాతీయం ముఖ్యంశాలు

శబరిమలలో మహిళల ప్రవేశంపై యథాతధ పరిస్థితే

Satyam NEWS
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుకూలంగా వచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపింది. గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టడం లాంటి చర్యలు తీసుకోకపోవడంతో...
Slider జాతీయం ముఖ్యంశాలు

సుప్రీంకోర్టులో నరేంద్రమోడీ ప్రభుత్వానికి భారీ ఊరట

Satyam NEWS
రాఫెల్ కేసుకు సంబంధించి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై  క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంపై...
Slider జాతీయం ముఖ్యంశాలు

రాహుల్ మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండు

Satyam NEWS
కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రఫేల్‌ వ్యవహారంపై స్పందిస్తూ ప్రధాని మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ రాహుల్‌ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా రఫేల్ వ్యవహారంలో...
Slider జాతీయం ముఖ్యంశాలు

సమాచార హక్కు చట్టం కిందికి ప్రధాన న్యాయమూర్తి

Satyam NEWS
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు...