31.2 C
Hyderabad
May 18, 2024 17: 38 PM

Tag : Y S Jaganmohan Reddy

Slider ఆంధ్రప్రదేశ్

మైలార్డ్: వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి

Satyam NEWS
సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు  ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించిన...
Slider ప్రత్యేకం

షాక్ టు సిఎం: ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు?

Satyam NEWS
అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి కీలకమైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చారు. ఒక్క సారిగా కళ్లు తేలేసే ఈ లెక్క పార్టీలోని డొల్లతనాన్ని వెల్లడి...
Slider గుంటూరు

అల్లరి చేస్తున్నది చంద్రబాబు బినామీలే

Satyam NEWS
అభివృద్ధి వికేంద్రీకరణ కు మద్దతు గా శనివారం పట్టణం లో స్థానిక మ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ...
Slider ఆంధ్రప్రదేశ్

ఎందుకో ఈ తొందర?: రేపే ఏపీ కేబినెట్‌ భేటీ

Satyam NEWS
మంత్రి వర్గ సమావేశం తేదీని ఏపి ముఖ్యమంత్రి ఎందుకో తెలియదు కానీ ముందుకు జరిపారు. ఈ నెల 20 న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తాజాగా రేపటికే మారుస్తూ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు....
Slider సంపాదకీయం

న్యూ డైమన్షన్: భోగి మంటల కోసం గుడిసె తగలబెడతామా?

Satyam NEWS
తెలంగాణ లో ప్రతిపక్షం బలహీనంగా ఉంది. అనైక్యతతో ఉంది. అందువల్ల సిఎం కేసీఆర్ ఏం చేసినా నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో అలాగే నడిపించాలని అక్కడి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్...
Slider తెలంగాణ

సేమ్ పించ్: వారిద్దరూ ఒకే కలర్ డ్రస్‌లో నెట్టింట్లో ట్రోల్స్

Satyam NEWS
వైఎస్ జగన్-కేటీఆర్ ఇద్దరూ ఒకే కలర్ డ్రస్‌లో కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎదురెళ్లి సాదర...
Slider ఆంధ్రప్రదేశ్

వెల్ఫేర్ ప్లాన్: బీసీ సామాజిక వర్గాలను ఆదుకుంటాం

Satyam NEWS
నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని వై ఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేసిన బీసీ అధ్యయన కమిటీ నేడు ముఖ్యమంత్రికి...
Slider ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు

Satyam NEWS
అందరూ బాగుండాలని, అన్ని ప్రాంతాలు బాగుండాలని, ప్రతి నిర్ణయం ఇదే ప్రాతిపదికన జరుగుతోందని ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర పరిపాలన వరకు అందరూ సమానమే అన్న ఆయన, అందరికీ...
Slider ముఖ్యంశాలు

ఏపి సిఎం జగన్ కోర్టుకు రావాల్సిందే

Satyam NEWS
అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీ రైతులకు జగన్ సర్కారు తీపి కబురు

Satyam NEWS
ఏపీ రైతులకు జగన్ సర్కారు తీపి కబురు అందించింది. అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2వేలు జమ చేయనుంది. పీఎం కిసాన్‌ కింద రావాల్సిన భరోసా సొమ్మును రైతు భరోసా పథకంలో భాగంగా.. రైతుల బ్యాంకు...