38.2 C
Hyderabad
May 1, 2024 19: 34 PM
Slider తెలంగాణ

సేమ్ పించ్: వారిద్దరూ ఒకే కలర్ డ్రస్‌లో నెట్టింట్లో ట్రోల్స్

ktr jagan

వైఎస్ జగన్-కేటీఆర్ ఇద్దరూ ఒకే కలర్ డ్రస్‌లో కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎదురెళ్లి సాదర స్వాగతం పలికారు.ఈసందర్భం గా జగన్ కేటీఆర్ లు ఒకే రంగు ప్యాంటు షర్ట్స్ ధరించి ఉండటం విశేషం. యాదృచ్చికం గా జరిగిన ఇలా ఇద్దరు ఒకే డ్రస్‌లో కనపించడంతో ఇరువురి అభిమానులు ఈ ఫొటోను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు.అన్నదమ్ముల్లా ఉన్నారంటూ కొందరు, ఒకరికొకరు మాచింగ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

మాదిగల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ అవమానిస్తూన్నఎమ్మెల్యే జోగు రామన్న

Bhavani

Success story: భూగర్భ జలాలు పెంచే పథకాలు మరిన్ని చేపట్టండి

Satyam NEWS

ఆరోగ్య భారత్: ఇప్పుడు ‘అందని ద్రాక్ష’ కాదు

Satyam NEWS

Leave a Comment