29.7 C
Hyderabad
May 4, 2024 04: 58 AM
Slider ఆంధ్రప్రదేశ్

మైలార్డ్: వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి

y s jagan

సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు  ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ముఖ్యమంత్రిగా పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ హైకోర్టులో ఇదే పిటిషన్ వేశారు. అయితే సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తగతంగా హాజరు కావాలంటూ అప్పట్లో హైకోర్టు ఆదేశించింది.

Related posts

రఘురామపై లోకసభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

Satyam NEWS

గుడ్ వర్క్: పేదల ఆకలి తీర్చడమే ప్రధాన ఎజెండా

Satyam NEWS

వరదల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం

Satyam NEWS

Leave a Comment