30.7 C
Hyderabad
May 5, 2024 03: 54 AM

Tag : Y S Jaganmohan Reddy

Slider ఆంధ్రప్రదేశ్

విశాఖ పట్నం భూ అక్రమాలపై సిట్ నివేదిక సిద్ధం

Satyam NEWS
విశాఖ పట్నంలో జరిగిన భూ అక్రమాలపై సిట్ తన మధ్యంతర నివేదికను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందచేసింది. ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉన్నందున మధ్యంతర నివేదికను మాత్రమే రూపొందించి...
Slider ఆంధ్రప్రదేశ్

హైలీ పెయిడ్: మనవాడైతే చాలు గడ్డ పెరుగు వడ్డించేయ్

Satyam NEWS
మనవాడైతే చాలు దోచి పెట్టేయ్ అన్నట్లుంది జగన్ ప్రభుత్వం తీరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని నియమించింది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా నామినేట్ చేసే సమయంలోనే...
Slider ముఖ్యంశాలు

జగన్ కేసు వచ్చే నెల 6కు వాయిదా వేసిన హైకోర్టు

Satyam NEWS
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరూతూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు హైకోర్టు...
Slider ఆంధ్రప్రదేశ్

ఇన్విటేషన్: సిఎం జగన్ ను కలిసిన సిఎం రమేష్

Satyam NEWS
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు....
Slider ఆంధ్రప్రదేశ్

మైలార్డ్: వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి

Satyam NEWS
సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు  ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించిన...
Slider ప్రత్యేకం

షాక్ టు సిఎం: ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు?

Satyam NEWS
అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి కీలకమైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చారు. ఒక్క సారిగా కళ్లు తేలేసే ఈ లెక్క పార్టీలోని డొల్లతనాన్ని వెల్లడి...
Slider గుంటూరు

అల్లరి చేస్తున్నది చంద్రబాబు బినామీలే

Satyam NEWS
అభివృద్ధి వికేంద్రీకరణ కు మద్దతు గా శనివారం పట్టణం లో స్థానిక మ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ...
Slider ఆంధ్రప్రదేశ్

ఎందుకో ఈ తొందర?: రేపే ఏపీ కేబినెట్‌ భేటీ

Satyam NEWS
మంత్రి వర్గ సమావేశం తేదీని ఏపి ముఖ్యమంత్రి ఎందుకో తెలియదు కానీ ముందుకు జరిపారు. ఈ నెల 20 న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తాజాగా రేపటికే మారుస్తూ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు....
Slider సంపాదకీయం

న్యూ డైమన్షన్: భోగి మంటల కోసం గుడిసె తగలబెడతామా?

Satyam NEWS
తెలంగాణ లో ప్రతిపక్షం బలహీనంగా ఉంది. అనైక్యతతో ఉంది. అందువల్ల సిఎం కేసీఆర్ ఏం చేసినా నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో అలాగే నడిపించాలని అక్కడి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్...
Slider తెలంగాణ

సేమ్ పించ్: వారిద్దరూ ఒకే కలర్ డ్రస్‌లో నెట్టింట్లో ట్రోల్స్

Satyam NEWS
వైఎస్ జగన్-కేటీఆర్ ఇద్దరూ ఒకే కలర్ డ్రస్‌లో కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎదురెళ్లి సాదర...