25.7 C
Hyderabad
May 20, 2024 07: 31 AM
Slider సంపాదకీయం

పి వి ని మరచిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS
మాజీ ప్రధాని పి వి నరసింహారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పదవిని అలంకరించిన తొలి తెలుగువాడైన పి వి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. తెలంగాణలో పుట్టినా...
Slider కవి ప్రపంచం

తెలుగు తేజం

Satyam NEWS
భారత ప్రధాని పదవి నలంకరించిన ఘనుడు సంస్కరణలను పట్టాలెక్కించిన పాలక చక్రవర్తి రాజకీయాలకే వన్నెతెచ్చిన రాజనీతిజ్ఞుడు పోరాట పఠిమ మెండుగ ఉన్న యోధుడు సాహిత్యమన్న ఎనలేని మక్కువ ఉన్న వ్యక్తి ‘జయ’గా కలం ఝుళిపించిన...
Slider ఆదిలాబాద్

అధికార టిఆర్ఎస్ నాయకులకు పెరిగిపోతున్న భూ దాహం

Satyam NEWS
ఒక దిక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైనికుల భూములు ముట్టుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెబుతుంటే లోకల్ నాయకులు మాత్రం సైనిక భూములను, పేదల భూములను ఆక్రమించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్...
Slider ప్రత్యేకం

పులివెందుల భూకబ్జాలపై తిరగబడ్డ ప్రజలు

Satyam NEWS
కడప జిల్లా పులివెందుల సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  సొంత నియోజకవర్గం కావడంతో ఎకరం భూమి కోట్ల రూపాయలలో పలుకుతున్నది. ఈ తరుణంలో కబ్జాదారులకు ఎక్కడ భూమి కనిపించినా ఆక్రమించేస్తున్నారు. భూ...
Slider సినిమా

ఐదున్నర కోట్లు ఆర్జించిన పవర్ స్టార్ చిత్రం

Satyam NEWS
రామ్ గోపాల్ వర్మ తీసిన పవర్ స్టార్ చిత్రం బాక్సాఫీస్ కొల్లగొడుతున్నది. పవర్ స్టార్ చిత్రానికి కాసుల వర్షం కురుస్తున్నది. విడుదలైన తొలి రోజు 3 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా రెండో రోజు...
Slider నల్గొండ

TPTF పట్టణ అధ్యక్షుడు గా పయ్యావుల ప్రకాష్

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  టౌన్ హాల్ లో ఆదివారం  TPTF టీచర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీర బోయిన వెంకట్  ఆదేశాల మేరకు  సూర్యాపేట జిల్లా...
Slider తూర్పుగోదావరి

కరోనా మృతుడి అంత్యక్రియలు చేసిన జర్నలిస్టులు

Satyam NEWS
మీడియా అంటే కేవలం వార్తలు రాయడమే కాదు, సామాజిక బాధ్యతను కూడా తలకెత్తుకోవాలని చాటిచెప్పారు ఈ ముగ్గురు జర్నలిస్టులు. మంట కలిసిపోతున్న మానవత్వానికి ఈ ముగ్గురు మరో పేరుగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లాలో మండల...
Slider కవి ప్రపంచం

ప్రేమ పాత్రుడు

Satyam NEWS
తెలుగువాడు, ధీరోదాత్తుడు, ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే నాయకుడు రాజకీయవాది, జాతీయవాది గొప్పరచయిత, నిష్కలంక దేశ భక్తుడు ఎన్ని కష్టాలనయినా సమదృష్టితో స్వీకరించే మనసుగలవాడు… విజ్ఞత,భావస్పష్టత,రాజకీయ చతురత, జాతీయ,రాష్ట్ర రాజకీయాలను,తనదైన శైలిలో ప్రభావితం చేసే దక్షత...
Slider వరంగల్

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సిబ్బందికి కరోనా

Satyam NEWS
తన సిబ్బందికి కరోనా సోకడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. మంత్రి దయాకర్‌రావు పీఏతో పాటు ఇద్దరు గన్‌మన్లు, ఒక కానిస్టేబుల్‌, డ్రైవరు, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది....
Slider మహబూబ్ నగర్

అధికారుల అండదండలతో రేషన్ బియ్యం దందా

Satyam NEWS
సివిల్ సప్లై అధికారుల అండదండలతో వనపర్తి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతుంది. కేటుగాళ్ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకపోవడంతో… గడిచిన మూడు నెలల వ్యవధిలో స్పెషల్ పార్టీ అధికారులు  5 సార్లు...