పి వి ని మరచిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మాజీ ప్రధాని పి వి నరసింహారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పదవిని అలంకరించిన తొలి తెలుగువాడైన పి వి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. తెలంగాణలో పుట్టినా...