కరోనా మృతుడి అంత్యక్రియలు చేసిన జర్నలిస్టులు
మీడియా అంటే కేవలం వార్తలు రాయడమే కాదు, సామాజిక బాధ్యతను కూడా తలకెత్తుకోవాలని చాటిచెప్పారు ఈ ముగ్గురు జర్నలిస్టులు. మంట కలిసిపోతున్న మానవత్వానికి ఈ ముగ్గురు మరో పేరుగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లాలో మండల...