రాష్ట్రంలో దొంగలు పడ్డారు…రాజధాని లో గజదొంగ….!
మాన్సాప్ భూ ఆక్రమలపై తెలుగు దేశం పార్టీ ఆరోపణ దేశంలోఅదే ఏపీ రాష్ట్రంలో దొంగలు పడ్డారని…మరీ ముఖ్యంగా రాజధానిలో పెద్ద గజదొంగ ఉన్నారంటూ విజయనగరం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఎండోమెంట్ శాఖ కుచెందిన...