27.7 C
Hyderabad
May 4, 2024 10: 12 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ప్రజలు ప్రైవేటుకు వెళ్లి అప్పులపాలు కావొద్దు

Satyam NEWS
కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు జి శ్రీనివాస రావు...
Slider ప్రత్యేకం

అన్ని గురుకులాల్లో డిజిటల్ లెర్నింగ్ వసతులు

Satyam NEWS
మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు మీటింగ్ ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,...
Slider ప్రత్యేకం

రాష్ట్రంలో దొంగ‌లు ప‌డ్డారు…రాజ‌ధాని లో గ‌జ‌దొంగ‌….!

Satyam NEWS
మాన్సాప్ భూ ఆక్ర‌మల‌పై తెలుగు దేశం పార్టీ ఆరోప‌ణ‌ దేశంలోఅదే ఏపీ రాష్ట్రంలో  దొంగ‌లు ప‌డ్డార‌ని…మ‌రీ ముఖ్యంగా రాజ‌ధానిలో పెద్ద గ‌జ‌దొంగ ఉన్నారంటూ విజ‌య‌న‌గ‌రం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమ‌ర్శించింది. ఎండోమెంట్ శాఖ కుచెందిన...
Slider ప్రత్యేకం

ప్రజావ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ నిరసనలు

Satyam NEWS
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఎవ్వ‌రినీ వ‌దిలి పెట్ట‌కుండా వేధిస్తోంద‌ని ఆరోపించారు....
Slider ప్రత్యేకం

ఒమిక్రాన్ తో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని  జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. బుధవారం నాడు కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన...
Slider ప్రత్యేకం

పీఆర్టీయూ టీఎస్ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS
పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ కవిత ‌నూతన సంవత్సర శుభాకాంక్షలు...
Slider ప్రత్యేకం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అధికార పార్టీ కౌన్సిలర్ ఫిర్యాదు

Satyam NEWS
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో తనకు ప్రాణహాని ఉన్నదని  టీఆరెస్ కు చెందిన మహబూబ్ నగర్ లోని రాం నగర్ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి హెచ్చార్సీలో...
Slider ప్రత్యేకం

అక్కను పెట్రోలు పోసి తగులబెట్టిన తమ్ముడు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ఒక తమ్ముడు సొంత అక్కను అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగులపెట్టాడు. 54 సంవత్సరాల కోరుప్రోలు కుమారి ని ఆమె తమ్ముడు బొర్రా మోహన్ బాబు పెట్రోల్...
Slider ప్రత్యేకం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ అరెస్ట్…!

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యలకై తన ఇంటి వద్దే జన జాగరణ ఉద్యమం చేపట్టారు. అయితే ప్రభుత్వం...
Slider ప్రత్యేకం

పిల్లలకు టీకా రేపటి నుంచే: వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలు ఇవే

Satyam NEWS
పిల్లలకు కొవిడ్‌ టీకా సోమవారం నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్‌ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కొవిన్‌ పోర్టల్‌లో...