42.2 C
Hyderabad
April 26, 2024 18: 49 PM

Tag : PRTU

Slider ఖమ్మం

నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం

Murali Krishna
నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని, ప్రయివేటు స్కూల్ బంద్ అయి పిల్లలు అందరూ సర్కార్ స్కూళ్లకు వచ్చే విధంగా సకల వసతులు కల్పిస్తున్నామని మంత్రి...
Slider మహబూబ్ నగర్

ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు తప్పులు లేకుండా రూపొందించాలి

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని క్యాడర్ సంబంధించిన ఉపాధ్యాయుల సీనియార్టీ పదోన్నతుల రూపొందించాలని  పి ఆర్ టి యు  నాగర్ కర్నూల్ జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారి  గోవిందరాజులు ను కోరారు....
Slider మహబూబ్ నగర్

PRTU TS IERP నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS
ప్రోగేసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ సంఘం (PRTU TS IERP UNION) నూతన సంవత్సర క్యాలెండరు ను PRTU జిల్లా అధ్యక్షులు సూర్య శ్రీనివాస్ గౌడ్...
Slider ప్రత్యేకం

పీఆర్టీయూ టీఎస్ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS
పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ కవిత ‌నూతన సంవత్సర శుభాకాంక్షలు...
Slider ఆదిలాబాద్

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పి ఆర్ టి యు టి ఎస్ తోనే సాధ్యం

Satyam NEWS
PRTU  ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాంద,యాపలగూడ, బంగారిగూడ, రామాయ కొత్తగూడ తదితర పాఠశాలలో 2021 సంవత్సరపు  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యక్రమంలో  ఆదిలాబాద్ జిల్లా  అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి...
Slider వరంగల్

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా

Satyam NEWS
ములుగు జిల్లా ఉపాధ్యాయ సంఘం (పి ఆర్ టి యు) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్...
Slider నల్గొండ

PRTU TS ఆధ్వర్యంలో నల్ల బ్యడ్జీలతో నిరసన

Satyam NEWS
పిఆర్సి నివేదికను నిరసిస్తూ PRTU TS ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో స్థానిక జిల్లా...
Slider నిజామాబాద్

పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని  బిచ్కుంద మండలంలోని ఫత్లాపూర్ గ్రామంలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధానకార్యదర్శి  అల్లపూర్ కుషాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
Slider నల్గొండ

సమాజ సేవలో ముందున్న పిఆర్ టియు ఉపాధ్యాయ సంఘం

Satyam NEWS
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించడంతో పాటు సమాజ సేవలో కూడా ముందుంటామని శాసన మండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రావ్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం రోజున విలేకరులతో...
Slider నిజామాబాద్

పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో మండలంలో లాక్ డౌన్ సందర్భంగాడ్యూటీ చేస్తున్న పోలీసు,రెవెన్యూ,హెల్త్ సిబ్బందికి,నిరుపేదలకు 120 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయా శాఖల అధికారులకు, ఎమ్మార్సీ సిబ్బందికి మీడియా రిపోర్టర్లకు...