25.7 C
Hyderabad
May 20, 2024 10: 19 AM

Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి వినియోగదారుల మన్ననలు పొందుతున్న ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని...
Slider తూర్పుగోదావరి

రామేశ్వరం గ్రామంలో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం

Satyam NEWS
పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బ్రహ్మ కమలం చూసేందుకు హిమాలయాలకు వెళ్లాల్సిన శ్రమ లేకుండా తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో శివ భక్తుని కుటుంబం భక్తులకు బ్రహ్మ కమలం దర్శనం కల్పించారు. ఆదివారం...
Slider తూర్పుగోదావరి

పోలవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి...
Slider తూర్పుగోదావరి

కోవిడ్ మూడో దశ ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక

Satyam NEWS
తూర్పు గోదావరి జిల్లాలో మూడో దశ కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు....
Slider తూర్పుగోదావరి

ఇళ్లు కట్టుకున్న తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని వెలంపాలెం గ్రామం చుట్టుపక్కల ఉన్న పేదప్రజలకు 533 ఇండ్ల స్థలాలు మంజూరయ్యాయి. ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు విలువ చేసే ఈ స్థలాలు పంపిణీ కార్యక్రమంలో...
Slider తూర్పుగోదావరి

మరో దళితుడి కథ: వైసీపీ నేత దాష్టీకాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
నేను ఏ పాపం చేశానని ఇంతిలా వేధిస్తున్నారు అంటూ అతను వాపోయాడు. ఎంతో బాధపడుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ… పురుగుల మందు తాగాడు…. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం…..రాయవరం మండలం నదురుబాధ గ్రామంలో...
Slider తూర్పుగోదావరి

చేయూత కాదు.. చేతివాటంలా మారిన పథకం

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నామంటూ మహిళల సంక్షేమం లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని అమలాపురం తేదేపా పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి విమర్శించారు. కొత్తపేటలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు...
Slider తూర్పుగోదావరి

ఈ కత్తుల స్వైరవిహారం ఫొటోలు ఎక్కడివో తెలుసా?

Satyam NEWS
ఈ ఫొటోలు వీడియోలు చూసి మీరు బీహార్ లో జరిగింది అనుకోవచ్చు. కానీ కాదు. బీహార్ రాష్ట్రంలో పల్లెల్లో రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు కత్తులతో స్వైర విహారం చేస్తుంటారని విన్నాం…. చూశాం… అయితే...
Slider తూర్పుగోదావరి

రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయండి

Satyam NEWS
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు...
Slider తూర్పుగోదావరి

రైతాంగాన్ని దోచుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం  దోచుకుతినే ప్రభుత్వంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అభివర్ణించారు. పంటకొనుగోళ్లు, రవాణా, సంచులు, చెల్లింపుల్లో వ్యవసాయ, పౌరసరఫరా శాఖ అధికారులు, మంత్రులు అవినీతిలో భాగస్వాములై రైతులను దోచుకుతింటున్నారని...