Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లాలో విశిష్టమైన సాంప్రదాయ వంటకం పూతరేకులకు అరుదైన గౌరవం దక్కింది. కొత్తపేట ప్రాంతంలోని ఆత్రేయ పురం కు చెందిన పూతరేకులకు చిహ్నంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది. తూర్పుగోదావరి...
Slider తూర్పుగోదావరి

అన్నవరం వన దుర్గమ్మ ఆలయం లో చండి హోమం

Satyam NEWS
తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శ్రీ వన దుర్గమ్మ ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా వేద పండితులు ఆలయ...
Slider తూర్పుగోదావరి

మా రోడ్లు దారుణం… ఒక్క సారి వచ్చి చూడండి నితిన్ జీ

Satyam NEWS
సముద్రతీర ప్రాంతం వున్న కోనసీమలో రహదారులు మరీ దారుణంగా వున్నాయని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జి యం హరీష్ బాలయోగి అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్ర రవాణా,...
Slider తూర్పుగోదావరి

మావోయిస్టు ప్రాంతాల్లో పర్యటించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ  మ్.రవీంద్రనాథ్ బాబు చింతూరు, రంపచోడవరం  పోలీస్ సబ్ డివిజన్ల  ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్లు మరియు మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో ఆకస్మిక  పర్యటించారు ఎస్పీ  తన పర్యటనలో రంపచోడవరం ఏ...
Slider తూర్పుగోదావరి

కాకినాడ ఆర్టీసి కాంప్లెక్స్ లో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS
మహిళా భద్రతే  ప్రధమ లక్ష్యంగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  తీసుకొనివచ్చిన దిశ ఎస్ఓఎస్ యాప్ ను తూర్పుగోదావరి జిల్లాలో 10 లక్షల మంది మహిళలచే ఇన్ స్టాల్  చేయించాలనే ఉద్దేశ్యంతో తూర్పుగోదావరి...
Slider తూర్పుగోదావరి

అక్రమ సంబంధం: అతి దారుణంగా భార్యను చంపిన భర్త

Satyam NEWS
తూర్పు గోదావరి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను నిలదీసినందుకు భార్య హత్య కు గురైంది. ముమ్మిడివరం మండలం నక్కా వారి పేట లో ఈ దారుణం జరిగింది. రవీంద్ర...
Slider తూర్పుగోదావరి

కేంద్రం జోక్యంతో మూతపడ్డ కేసీఆర్ నోరు

Satyam NEWS
నదీ జలాల అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికి తాళం పడిందని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నదీ జలాల్లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న...
Slider తూర్పుగోదావరి

మామ చేతిలో కోడలు దారుణ హత్య….

Satyam NEWS
కుటుంబ పరువును బజారు పాలు చేస్తుందని బాధతో సొంత కోడలిని చాకు తో పొడిచి చంపాడో మామ. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల...
Slider తూర్పుగోదావరి

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అమలాపురంలో నిరసన

Satyam NEWS
నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టానుసారం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అయితా బత్తుల ఆనంద రావు ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. అమలాపురం గడియార...
Slider తూర్పుగోదావరి

ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి వినియోగదారుల మన్ననలు పొందుతున్న ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని...