డొక్కా వ్యాఖ్యలను తప్పు పట్టిన బాలకోటయ్య రాజధాని భూములపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతులు బాలకోటయ్య పూర్తిగా తప్పుపట్టారు. బుధవారం ఆయన ఒక...
సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని మంగళగిరి కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ తాడిబోయిన మహేష్ యాదవ్, అసోసియేషన్ ప్రతినిధులు సూపర్...
పల్నాడు జిల్లాలో చుక్కల భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ ఆర్. శంకరన్ వీడియో...
భారత దేశానికి తొలి ప్రధానిగా 17 సంవత్సరాల పాటు పనిచేసిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపుతో అనసరించిన విధానాలు సర్వదా అనుసరణీయమని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ గౌరవాధ్యక్షుడు M.సత్యసాగర్ అన్నారు....
ప్రముఖ న్యాయవాది, కమ్యూనిస్టు పార్టీ నేత సి హెచ్ ఎల్ కాంతారావు అంత్యక్రియల్లో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాంతారావు మృతదేహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయవాదిగా...
అన్ని వర్గాల సంక్షేమంతో పాటు, పల్లెలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడుజిల్లా మాదల గ్రామంలో నాలుగవ రోజు గడపగడప మన ప్రభుత్వ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు నాడు రాష్ట్ర మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఘనంగా జరిగింది. నరసరావుపేట లోని శివుని...
గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ పరిథిలో పేదలందరికి స్వంతిల్లు సాకారం పేరుతో పేదలను మోసంచేసిందని జనసేన నాయకులు ఆరోపించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయం లో “జగనన్న ఇళ్ళూ పేదలకందరికీ కన్నీళ్ళు ” పేరుతో...
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళగిరి పట్టణంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గో...
మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కాజ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి (శివాలయం) ఏడవ వార్షికోత్సవ ప్రతిష్టామహోత్సవం 14వ తేదీ జరుగుతుందని భక్త బృందం ప్రతినిధి అప్పికట్ల శ్రీహరి నాయుడు...