సిహెచ్ ఎల్ కాంతారావుకు నవతరంపార్టీ నివాళి
ప్రముఖ న్యాయవాది, కమ్యూనిస్టు పార్టీ నేత సి హెచ్ ఎల్ కాంతారావు అంత్యక్రియల్లో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాంతారావు మృతదేహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయవాదిగా...