28.2 C
Hyderabad
May 19, 2024 11: 53 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

అయ్యా మా బతుకులు నాశనం చేయవద్దు

Satyam NEWS
అమరావతిలో రాజధాని కొనసాగించాలని కోరుతూ బంద్ కొనసాగుతున్నది. రాజధాని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పలు గ్రామాలలో రాజధాని రైతుల నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నయి. బంద్ సందర్భంగా రాయపూడిలో మహాధర్నా జరిగింది....
Slider గుంటూరు

వైసీపీ ప్రభుత్వం సిట్ వేయడానికి కారణం ఇదే

Satyam NEWS
రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని, అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది అవాస్తవమని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ప్రభుత్వ చర్యలకు తాము భయపడమని అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో భారీ...
Slider గుంటూరు

మహిళలు స్నానాలు చేసేటప్పుడు వీడియో తీయలేదు

Satyam NEWS
మహిళలు స్నానాలు చేసేటప్పుడు డ్రోన్ ద్వారా పోలీసులు వీడియోలు తీసారనేది అవాస్తవమని తుళ్ళూరు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బూటు కాలితో తన్నినట్లు నాపై కూడా కొన్ని వార్తలు రాశారు…నేనెవరిని తన్నలేదు, నా వద్ద...
Slider గుంటూరు

శివోహం: కోటప్ప కొండకు తరలి వస్తున్న భక్తకోటి

Satyam NEWS
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చి త్రికోటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలతో అభిషేకం చేసి అర్ధరాత్రి తొలి పూజ చేశారు....
Slider గుంటూరు

ఓవర్ యాక్షన్: కోటప్పకొండలో పోలీసుల తీరుపై అలిగిన ఈవో

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరాపుపేట సమీపంలో అత్యంత వైభవంగా జరిగే కోటప్పకొండ ఉత్సవాల్లో పోలీసులు, అధికారుల మధ్య వివాదం చెలరేగింది. పోలీసులే ఉత్సవాలు చేసుకోండి అని ఈవో అలిగి వెళ్ళిపోయారు. బారికేడ్ల విషయంలో పోలీసుల తీరును...
Slider గుంటూరు

శివోహం: కుప్పకూలిన అమీన్ సాహెబ్ పాలెం ప్రభ

Satyam NEWS
గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరుణాళ్లలో 90 నుంచి 100 అడుగుల ప్రభ లు నిర్మించడం ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఎంతో కాలం నుంచి కొనసాగిస్తున్న గ్రామాలు లెక్కకు మించే ఉంటాయి. అలాంటి వాటిల్లో...
Slider గుంటూరు

ముస్లింలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS
ఇంతకాలం ముస్లింలను ఓటు బ్యాంకుగా చూశారు తప్ప రాజకీయంగా పదవులు కల్పించలేదని పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎండి గఫార్ అన్నారు. రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు...
Slider గుంటూరు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వైసిపి భారీ సభ

Satyam NEWS
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోన నేడు భారీ సభ జరిగింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ...
Slider గుంటూరు

చిలుమూరు సైకత లింగ క్షేత్రంలో కోటి గాయత్రీ యజ్ఞం

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలుమూరు లోని ప్రముఖ సైకతలింగ  ఉభయ రామేశ్వర క్షేత్రాన్నినేడు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్  చైర్మన్, శాసనసభ్యుడు మల్లాది  విష్ణు దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న కోటి గాయత్రీ యజ్ఞ నిర్వహణను  పరిశీలించారు. కోటి...
Slider గుంటూరు

యాజిటేషన్: అమరావతి ఉద్యమానికి కదలిరండి

Satyam NEWS
స్థానిక అరండల్ పేట సిపిఐ కార్యాలయంలో అమరావతి రాజధాని నేడు జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఏసీ నాయకులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రాజధాని రైతులు గత...