అయ్యా మా బతుకులు నాశనం చేయవద్దు
అమరావతిలో రాజధాని కొనసాగించాలని కోరుతూ బంద్ కొనసాగుతున్నది. రాజధాని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పలు గ్రామాలలో రాజధాని రైతుల నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నయి. బంద్ సందర్భంగా రాయపూడిలో మహాధర్నా జరిగింది....