అమరావతిలో రాజధాని కొనసాగించాలని కోరుతూ బంద్ కొనసాగుతున్నది. రాజధాని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పలు గ్రామాలలో రాజధాని రైతుల నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నయి. బంద్ సందర్భంగా రాయపూడిలో మహాధర్నా జరిగింది. చిన్న పిల్లలు దండం పెట్టి అయ్యా మబతుకులు నాశనం చేయవద్దు అని ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అదే విధంగా రాజధాని అమరావతి కొనసాగించాలని కోరుతూ స్వచ్ఛందంగా పలు వ్యాపారులు బంద్ కు మద్దతుగా నిలిచారు.
previous post