31.2 C
Hyderabad
May 3, 2024 00: 03 AM
Slider గుంటూరు

అయ్యా మా బతుకులు నాశనం చేయవద్దు

amaravathi 22

అమరావతిలో రాజధాని కొనసాగించాలని కోరుతూ బంద్ కొనసాగుతున్నది. రాజధాని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పలు గ్రామాలలో రాజధాని రైతుల నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నయి. బంద్ సందర్భంగా రాయపూడిలో మహాధర్నా జరిగింది. చిన్న పిల్లలు దండం పెట్టి  అయ్యా మబతుకులు నాశనం చేయవద్దు అని ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అదే విధంగా రాజధాని అమరావతి కొనసాగించాలని కోరుతూ స్వచ్ఛందంగా పలు వ్యాపారులు బంద్ కు మద్దతుగా నిలిచారు.

Related posts

కడప జిల్లాలో కొత్తగా మరో 39 కంటైన్మెంట్ జోన్లు

Satyam NEWS

వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులుగా మజ్జి శ్రీనివాసరావు

Satyam NEWS

లార్డ్ వృద్ధాశ్రమంలో అ౦బరాన౦టిన దీపావళి సంబరాలు

Satyam NEWS

Leave a Comment