35.2 C
Hyderabad
April 30, 2024 23: 35 PM
Slider గుంటూరు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వైసిపి భారీ సభ

jagan

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోన నేడు భారీ సభ జరిగింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీనివాసరావు పేట వద్ద నున్న గుంటూరు కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా, గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, GDCC బ్యాంక్ చైర్మన్ లాల్ పురం రాము, YSRCP రాష్ట్ర నాయకులు కావటి మనోహర్ నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు మరియు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Related posts

గోదావరి వరద పై పువ్వాడ ఉన్నతాధికారులతో సమీక్ష

Bhavani

ప్రత్యక్ష కార్యాచరణ లోకి దిగనున్నరేవంత్ రెడ్డి

Satyam NEWS

కాలభైరవుడి ఆలయంలో క్షుద్రపూజల కలకలం

Satyam NEWS

Leave a Comment