40.2 C
Hyderabad
May 6, 2024 15: 22 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

రాజధాని రైతులకు 51 క్వింటాళ్ల బియ్యం విరాళం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 60 రోజులుగా 29 గ్రామాల రైతులు చేస్తున్న నిరసన దీక్షలకు మద్దతుగా అమరావతి పరిరక్షణ కమిటీ నరసరావుపేట జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్...
Slider గుంటూరు

గుంటూరులో చేనేత వస్త్రప్రదర్శన ప్రారంభం

Satyam NEWS
గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో నేడు జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. నేటి సాయంత్రం జరిగిన ఈ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన -2020 ప్రారంభోత్సవం సభలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే...
Slider గుంటూరు

వైస్సార్సీపీ నాయకుల అవినీతి పెచ్చుమీరింది

Satyam NEWS
వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి పూర్తిగా ఏడాది కూడా గడవక ముందే పార్టీ నాయకులు, మంత్రులు అవినీతి కి పాల్పడుతున్నారని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శనివారం పార్టీ...
Slider గుంటూరు

అక్సిడెంట్:లారీని డీ కొట్టిన ఆటో ౩ గురు మృతి

Satyam NEWS
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీనిటాటాఏస్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక...
Slider గుంటూరు

హోమ్ గార్డులకు నివేశన స్థలాలు ఇచ్చిన ఎమ్మెల్యే

Satyam NEWS
హోమ్ గార్డులకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు గుంటూరు జిల్లా నరసరాపుపేట ఎమ్మెల్యే డాక్టర్  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండి విధులు నిర్వహిస్తూ సొంత స్థలాలు కానీ ఇల్లు కానీ...
Slider గుంటూరు

భూముల విలువ పెంచేందుకే గ్రాఫిక్స్ రాజధాని

Satyam NEWS
మూడు రాజధానులు ముద్దు అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే అంశం పై గుంటూరు జిల్లా నరసరాపుపేట  శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా...
Slider గుంటూరు

ఛీటింగ్: బాపట్ల ఎంపి సురేష్ పేరుతో భూ దందా

Satyam NEWS
బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ఎంపీ స్టిక్కర్ తో స్కార్పియో వాహనంలో భూ దందాలు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. స్కార్పియో వాహనానికి ఎంపీ స్టిక్కర్ తో నేమ్ బోర్డ్ తో మంగళగిరిలో...
Slider గుంటూరు

సర్వీస్: విద్యార్ధులలో సేవాభావాన్ని పెంపొందించాలి

Satyam NEWS
విద్యార్థులో ఉన్న సేవాభావాన్ని పెంపొందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ చాల ఉపయోగపడుతుందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్.డి.ఓ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. విద్యార్థులకు గురువారం యూనిఫామ్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్...
Slider గుంటూరు

నాలుగు బంగారు పతకాలు సాధించిన ఈతగాడు

Satyam NEWS
అంతర్జాతీయ ఈత పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించి దేశ ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను ముఖ్యంగా నరసరావుపేట ప్రతిష్టను ప్రపంచానికి చాటిన షేక్ ఖాజా మొహిదీన్ నరసరావుపేటకు తిరిగి వచ్చారు. ఇక్కడి ఎస్ ఎస్...
Slider గుంటూరు

శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం తరపున నరసరావుపేట పట్టణంలో చేపట్టబోయే పనులను శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేడు పరిశీలించారు. మరికొద్ది రోజుల్లో రాబోతున్న మహాశివరాత్రి కోడప్పకొండలో ఘనంగా జరిగే విషయం...