జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కడప జిల్లా నగర జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప...
కడప నగరంలోని హరి టవర్స్ లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. అధికారుల అండదండలతో యధేచ్ఛగా భూ అక్రమణలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో ప్రభుత్వ,...
కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ ఐ.పి.ఎస్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్నఫిర్యాదు దారులతో...
కడప జిల్లా రామాపురం మండలం హసనపురం శివాలయంలో సోమవారం జరిగిన కార్తీక మాసపు పూజల్లో ప్రభుత్వ చీఫ్ వి ప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ పూజారులు శ్రీకాంత్ రెడ్డి తో ప్రత్యేక పూజా...
ఉపాధి హామీ పథకం అమలులో రాయచోటిని అగ్రస్థానంలో నిలబెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి పట్టణంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు, ఎం పి...
ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ తరలించడాన్నిజనసేన తీవ్రంగా ఖండిస్తుందోని కడప జిల్లా జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ వద్ద ఉన్న కూరగాయల...
ఇళ్ల పట్టాలలో రూ. 4వేల కోట్ల కుంభకోణంపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా తేదేపా అసెంబ్లీ ఇన్చార్జీ అమీర్బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమ విజయవంతానికి రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ శాఖల సమన్వయం ఎంతో అవసరమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి లోని తన కార్యాలయంలో ...
మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ కడప అధ్యక్షులు నీలి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో రిమ్స్ వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ...