భూ ఆక్రమణలపై అధికారుల చోద్యం
కడప నగరంలోని హరి టవర్స్ లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. అధికారుల అండదండలతో యధేచ్ఛగా భూ అక్రమణలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో ప్రభుత్వ,...