అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను, ఇళ్లను మంజూరు చేయడం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత సీఎం జగన్ దేనని ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమ విజయవంతానికి రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ శాఖల సమన్వయం ఎంతో అవసరమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి లోని తన కార్యాలయంలో ...