కడప జిల్లా లో తెలంగాణ మద్యాన్ని ఫుల్లు డిమాండ్ ఉంది. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వీరపనాయుని పల్లే మండలం లో యర్రగుంట్ల రూరల్ సి.ఐ, వి న్...
రెండు రోజుల పర్యటనలో భాగంగా కడప విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమరనాధ...
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా వారికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ...
కడప జిల్లా నందలూరు మండలం ఆల్విన్ ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఏనుమును స్కార్పియో ఢీకొని పల్టీలు కొట్టింది. స్కార్పియో లో ఆదోని నుంచి తిరుమలకు వెళుతుండగా హైవేలో ఈ జరిగిన దుర్ఘటన జరిగింది....
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అనుమానంతో గత శనివారం కరోనా పరీక్ష చేయించుకోగా ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన...
కడపజిల్లా రాజంపేట సాధన సమితికి మద్ధతు తెలుపుతూ ఆదివారం ఉద్యోగ సంఘాల నేతలు గౌరవ అధ్యక్షుడు ఓజిలి శివారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నాలుగు రోజులుగా అన్నమయ్య జిల్లా సాధన కోసం...
కడప జిల్లా రాజంపేట లో పాత్రికేయులకు, భవన నిర్మాణ కార్మికులకు ఆదివారం నిత్యావసర వస్తువులు జువారి సిమెంట్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో పంపిణీ చేశారు. బైపాస్ రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన...
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఈ రోజు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైఎస్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్1,2 వతేదీలలో కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు,...
కడప పార్లమెంట్ సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి ని శనివారం పి.టి.ఐ.లలు కలిసి తమ సమస్యలు వివరించారు. పులివెందుల లో జరిగిన ఈ సమావేశంలో తమ సమస్యలైన వేతనాల పెంపుదల, పార్ట్-టైం పదం తొలగింపు,...
బ్రహ్మం సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ.గోవింద రెడ్డి కూడా పాల్గొన్నారు. మొత్తం లక్ష...