38.2 C
Hyderabad
April 29, 2024 14: 53 PM
Slider కడప

కడప ఎంపీ తో ఎస్.ఎస్.ఏ, పి.టి.ఐ.లు భేటి

#KadapaMP

కడప  పార్లమెంట్ సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి ని శనివారం పి.టి.ఐ.లలు కలిసి తమ సమస్యలు వివరించారు.

పులివెందుల లో జరిగిన ఈ సమావేశంలో తమ సమస్యలైన వేతనాల పెంపుదల, పార్ట్-టైం పదం తొలగింపు, ఫుల్ టైం విధులు, ఎమ్మార్సీ ల్లో చేస్తున్న పనుల నుంచి మినహాయింపు తదితర సమస్యలను వారు ఎంపితో ప్రస్తావించారు.

 వారి సమస్యలపై ఎంపి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఆయన కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్పీడి కి సిఫార్సు లెటర్ పంపారు.

Related posts

తిరుపతి లో లాక్ డౌన్ విధానంపై వ్యాపారుల నిరసన

Satyam NEWS

వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ

Bhavani

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే.. ప్రజలను హెచ్చరించిన కమిషనర్

Satyam NEWS

Leave a Comment