జనతా కర్ఫ్యూ లో భాగంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వేంకట మల్లికార్జున రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ జనతా క్లాప్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు...
కడప జిల్లా రాజంపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద కరోనా వ్యాపించ కుండా ముందస్తుగా జాగ్రతలు చేపట్టారు. దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో రెవెన్యూ అధికారులు కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు...
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన రాజకీయ నేత మాజీ రాష్ట్ర ఎపి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నిన ముఠాను గుట్టు రట్టు చేశారు వైఎస్సార్ జిల్లా కడప...
అకాల వర్షాలు, గాలులకు దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించిన రాజంపేట మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి నేడు పరిశీలించారు. రాజంపేట నియోజకవర్గం లో అకాల వర్గాలకు,గాలులకు దెబ్బతిన్న పంటలను రెవెన్యూ అగ్రికల్చర్,...
కడప జిల్లా రాజంపేట నందలూరు మండల కేంద్రం అరవపల్లె రైల్వే గ్రంథాలయంను సౌత్ సెంట్రల్ రైల్వే మెడికల్ డిపార్ట్ మెంట్ హెల్త్ యూనిట్ కోవిడ్ 19 ఐసోలేషన్ వార్డుగా మార్చింది. నేటి నుంచి ఈ...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దేశంలో కూడా రోజు రోజుకి వ్యాప్తి చెందుతూ ఉండడంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల ప్రకారం కడప జిల్లా శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంను మూసివేస్తున్నారు. ఈవో మహేశ్వర్...
కడప జిల్లా రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయినపల్లి వద్ద గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుండి 300 గ్రాముల గంజాయిని మన్నూరు ఎస్ ఐ హనుమంతు వారి...
స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.సి.పి. చేసిన అరాచకాలను నిరసిస్తూ కడపజిల్లాలోని అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అఖిల...
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి లో బుధవారం...
రాష్ట్రంలో కరోనా లేదని, వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని పేరాసిట మాల్ మాత్రతో, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా నిరోధించవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా...