34.2 C
Hyderabad
May 14, 2024 22: 16 PM
Slider కడప

కరోనా ఎఫెక్ట్: ఎమ్మెల్యే మేడా ఫ్యామిలీ జనతా క్లాప్స్

meda mallikarjunreddy 22

జనతా కర్ఫ్యూ లో భాగంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వేంకట మల్లికార్జున రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ జనతా క్లాప్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చేపట్టిన జనతా కర్ఫ్యూ లో జనతా క్లాప్స్ లో భాగంగా సాయంత్రం 5గంటలకు రాజంపేట వ్యాప్తంగా ప్రజలు ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం ప్రకటించారు.

అదే విధంగా కరోన వైరస్ రాష్ట్ర వ్యాప్తింగా వ్యాపించ కుండా పోరాడిన రియల్ హీరోస్ వాళ్ల త్యాగానికి సలాం చేదాం అంటూ రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి ఆయన సతీమణి మేడా సుచరిత తమ నివాసం లో కుటుంబ సభ్యులు లతో చప్పట్లు తో అభినందనలు తెలిపారు.

Related posts

ఎస్పీ దీపికా సమక్షంలో గోడు చెప్పుకున్న బాధితులు..!

Satyam NEWS

నరసరావుపేట నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

Satyam NEWS

ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుతోనే హుజూర్ నగర్ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment