కేరళలో కరోనా వ్యాప్తికి దోహదం చేసే చర్యలకు పాల్పడిన ఒక విద్యావంతుడైన మూర్ఖుడి విషయం వెలుగు చూసింది. ఇతను ఎవరో సాధారణ వ్యక్తి కూడా కాదు. ఒక ఐఏఎస్ అధికారి. అనుపమ్ మిశ్రా అనే...
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని అన్ని గ్రామాలు లాక్ డౌన్ సందర్భంగా స్వీయ నిర్బంధం లో ఉన్నాయి. ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాల్లోకి ఎవరూ రాకుండా స్థానిక సర్పంచ్, యువకులు కర్రలు,...
కడప జిల్లా రాజంపేట నందలూరు మండల కేంద్రం అరవపల్లె రైల్వే గ్రంథాలయంను సౌత్ సెంట్రల్ రైల్వే మెడికల్ డిపార్ట్ మెంట్ హెల్త్ యూనిట్ కోవిడ్ 19 ఐసోలేషన్ వార్డుగా మార్చింది. నేటి నుంచి ఈ...