ఒంటిమిట్ట కు ఎపి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి దంపతులు
కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని, నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయంను ఆదివారం ఎపి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ దంపతులు,...