కడప జిల్లా నందలూరు హరిజనవాడకు చెందిన శివకృష్ణ అనే వ్యక్తి శనివారం రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ లో రైల్వే కరెంట్ లైను రిపేరు చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మధ్యాహ్నం కరెంట్ వైర్...
చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మామ, మేనకోడలు మృతి చెందిన సంఘటన జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం పాపిరెడ్డి కాలనీ చందానగర్ ప్రాంతానికి చెందిన మనోహర్(24 ),...