సహాయ కార్యక్రమాల్లో జాప్యం వద్దు: సిఎం జగన్
గోదావరి వరదల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి తన నివాసంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. నిత్యావసర...