విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఒక రౌడీషీటర్ మధ్య ఘర్షణ హత్య దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిపి రౌడీషీటర్ ని హత్య...
పాలిటెక్నిక్ విద్యను పారిశ్రామిక రంగానికి మరింతగా అనుసంధానం చేసి విద్యార్ధులకు మెరుగైన భవిష్యత్తును అందించే క్రమంలో హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకుంది....
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేటికరించడానికి వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం,టిడిపి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. తొలుత ఆయా పార్టీల కార్యాలయం...
భజరంగ్ దళ్ ను నిషేధిత ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐతో పోల్చడాన్ని నిరసిస్తూ భజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. బుధవారం ఉదయం 10:30 నుంచి విడతలు విడతలుగా నాలుగుసార్లు గాంధీభవన్ ముట్టడించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో...
అంబర్ పేట డివిజన్ నరేంద్ర నగర్ లో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట కార్పొరేటర్...
వరుణుడి దాటికి రైతులు కుదేలుతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తితో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో బుధవారం కురిసిన వర్షానికి ఆరబెట్టిన వరి ధాన్యం సగం తడిసిపోగా మరికొంత నీటిలో కొట్టుకపోయింది....
సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ( సాల్ట్) ప్రాజెక్టులో అంతిమంగా లబ్ధిదారులు ఎవరు? బైజూస్ కంపెనీతో ఎవరెవరికి టై అప్ ఉంది. ట్యాబ్ ల తో పాటు ఇతర యంత్ర పరికరాలను సరఫరా చేసేది...
స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జాఫర్ బావి పూడికతీత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖిల్లా...
స్థానిక మయూరి సెంటర్ ఆర్వోబి మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ మయూరి సెంటర్ ఆర్వోబి మరమ్మత్తు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి,...
చత్తిస్ ఘడ్ రాష్ట్రం గరియాబాద్ అటవీప్రాంతంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టు దళానికి జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఎదురు కాల్పులు జరిగిన స్థలంలో ఒక 303 తుపాకీ తోపాటు సాహిత్యం,...