విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేటికరించడానికి వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం,టిడిపి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. తొలుత ఆయా పార్టీల కార్యాలయం...