25.7 C
Hyderabad
May 19, 2024 06: 39 AM

Category : Slider

Slider హైదరాబాద్

లక్ష్మారెడ్డి గెలుపుకోసం ముస్లీమ్ వెల్ఫేర్న కమిటీ తీర్మానం

Satyam NEWS
బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా హెచ్.బి కాలనీ ముస్లీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో లేకుండానే  అడిగినవన్నీ అమలు చేస్తున్న బిఅర్ఎస్ పార్టీ కారు గుర్తుకు...
Slider రంగారెడ్డి

ఒక్కసారి అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తా

Satyam NEWS
ఒక్కసారి అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తానని, ఉప్ప‌ల్ గ‌ల్లీల్లో పుట్టిన   మీ పెద్ద కొడుకుగా  ఆశీర్వదించండి అని  ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. శుక్రవారం  నాచారం డివిజన్...
Slider జాతీయం

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల భారీ ర్యాలీ

Satyam NEWS
పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయాలి ఢిల్లీలో శుక్రవారం లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో...
Slider ప్రత్యేకం

కామారెడ్డి ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్తు: కిషన్ రెడ్డి

Satyam NEWS
కామారెడ్డి ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను ఇక్కడ ఒడిస్తే రజాకార్ల పాలన అంతం అవుతుందన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన బీజేపీ...
Slider ముఖ్యంశాలు

అమరుల కుటుంబాల నుంచి 200 నామినేషన్లు

Satyam NEWS
అమరుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి వెల్లడి తెలంగాణలో ఉద్యమ సమయంలో అసువులు బాసిన అమరుల కుటుంబాల నుంచి తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేసీఆర్ పై 200 నామినేషన్స్ వేస్తామని ఐక్య...
Slider నిజామాబాద్

మొదటి రోజు నాలుగు నామినేషన్లు

Satyam NEWS
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి నామినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయడానికి కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో నేడు నలుగురు అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. నాలుగు...
Slider ప్రత్యేకం

తెలంగాణలో పోటీ నుంచి వైదొలగిన వైఎస్ షర్మిలారెడ్డి

Satyam NEWS
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణలో చాప చుట్టేశారు. తెలంగాణలో అన్ని సీట్లు పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె పూర్తిగా విఫలం అయ్యారు. చివరకు తాను మాత్రమే పోటీ చేస్తానని...
Slider గుంటూరు

పాల వెల్లువ కాదు… వైసీపీ పాపాల వెల్లువ

Satyam NEWS
పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం పాడి పశువుల కొనుగోలు, పంపిణీ మాటున వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణం చేశారు… ఈ కుంభకోణం విలువ రూ.2,887 కోట్లు అని జనసేన...
Slider చిత్తూరు

తిరుపతి అసెంబ్లీ సీటుపై జనసేన ఆసక్తి: బరిలో హరిప్రసాద్

Satyam NEWS
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీ ఆశిస్తుంది. ఈసారి తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించాలని, కలియుగ ప్రత్యక్ష...
Slider సంపాదకీయం

ఏపీలో ఖర్చు ఎంత? అప్పు ఎంత?

Satyam NEWS
జగన్ ప్రభుత్వం ఐదేళ్ల టరమ్ పూర్తి అయ్యే లోపు మరికెన్ని వేల కోట్ల రూపాయల అప్పు జత అవుతుందో అర్ధం కావడం లేదు. తాజాగా ఒక అంచనా ప్రకారం బహిరంగ మార్కెట్ రుణాలు, వేజ్...