రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి 57శాతం ఓట్లతో 160 సీట్లు సాధిస్తుందని వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార వైకాపా పాలనపై ప్రజలు...
ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఆదివారం...
ఓటుహక్కును ప్రాథమికహక్కుగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పులో పేర్కొన్న నేపథ్యంలో యాధాలాపంగా , యాంత్రికంగా ఓటుహక్కును తొలగించడం చట్టవిరుద్ధం అవుతుందని , అలాంటి సందర్భాల్లో ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులే బాధ్యులు అవుతారని సిటిజన్స్...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీ ఆశిస్తుంది. ఈసారి తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించాలని, కలియుగ ప్రత్యక్ష...
రూట్ మ్యాప్ విడుదల చేసిన ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవీ, మంత్రి బొత్స వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజల్లో...
పగలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారితో కయ్యము, రాత్రి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో నెయ్యము అన్నచందంగా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తయారైందని ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...
నేదురుమల్లిపై కలిమిలి విమర్శలు: నేనే రాజు అంటే కుదరదని వార్నింగ్ వైనాట్ 175 అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులకు టార్గెట్ నిర్దేశించారు. నిత్యం జనాల్లో వుండాలని కూడా ఆయన ఆదేశించారు....
టీడీపీ పార్టీని నమ్ముకొని విధేయతగా ఉన్నవారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తునడంలో సందేహం లేదు. ఇందుకు నిదర్శనమే సుధీర్ఘ కాలం పాటు టీడీపీకి సేవలందించిన ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ మోహన్ రాజును టీడీపీ...
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం యువగర్జన సంఘీభావ దీక్షను నిర్వహించారు.రాజంపేట నియో జకవర్గ జనసేన పార్టీ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పొలిశెట్టి శ్రీనివాసులు శ్రీకాకుళం లో...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన లబ్ధిదారులకు డబ్బులు అందడం లేదు. వచ్చిన వాడికి వచ్చినంత అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. బటన్ నొక్కుడు అంతా దొంగనొక్కడేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...