లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల భారీ ర్యాలీ
పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయాలి ఢిల్లీలో శుక్రవారం లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో...