31.2 C
Hyderabad
May 18, 2024 17: 16 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలి

Satyam NEWS
సిరిసిల్లజిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్ లో ఎంఆర్ పిఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు వారు హైదరాబాద్ లో నేడు అంబర్ పేట...
Slider కరీంనగర్

మిల్లుల్లో కటింగ్ లేకుండా ధాన్యం సేకరణ

Satyam NEWS
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతుపల్లి గ్రామం లో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈసారి...
Slider కరీంనగర్

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం

Satyam NEWS
పోలీసుల చర్యలకు నిరసనగా దీక్ష చేపట్టిన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేడు పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి...
Slider కరీంనగర్

గృహలక్ష్మీ యల్పీజి నూతన కనెక్షన్ పథకం ప్రారంభం

Satyam NEWS
ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కరీంనగర్ యల్పీజి విక్రయ విభాగం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి సందర్భంగా “గృహలక్ష్మీ”  నూతన కనెక్షన్  పథకాన్ని ప్రారంభించినట్లు కరీంనగర్ సేల్స్ ఆఫీసర్ అలపాటి శాంతిస్వరూప్, హుజురాబాద్ అంబుజా గ్యాస్...
Slider కరీంనగర్

వరద నష్టం అంచనా వేసిన మంత్రి ఈటల రాజేందర్

Satyam NEWS
వరద తీవ్రత తో నష్టపోయిన పంటలను, ఇళ్ళను పరిశీలించేందుకు హుజురాబాద్ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి చెరువులు కుంటలు నిండి, తవ్వుకున్న బావులో,...
Slider కరీంనగర్

సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మ‌ల్లేశ్ ఇక లేరు

Satyam NEWS
సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే గుండా మ‌ల్లేశ్ (75) మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మ‌ల్లేశ్ మృతిప‌ట్ల సీపీఐ పార్టీ నాయ‌కులు సంతాపం...
Slider కరీంనగర్

పేదలను దోచుకుంటున్న పిల్లల వైద్యులు

Satyam NEWS
కనిపించని దేవుళ్లకు ఎవరైనా మొక్కుతారో లేదో కానీ కనిపించే దేవుళ్లు మాత్రం వైద్యులే. వారిని మాత్రం కులమతాలకు అతీతంగా వైద్య నారాయణులుగా కీర్తిస్తుంటారు. నిజంగానే దేవుని కంటే గొప్ప వారు వైద్యులు. కానీ రాజన్న...
Slider కరీంనగర్

హుజురాబాద్ సివిల్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం

Satyam NEWS
లాక్ డౌన్ కారణంగా రక్తనిధి కేంద్రాలలో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. దాంతో ఇబ్బందిగా ఉన్న రోగులకు రక్తం అవసరం అయినప్పుడు పరిష్కారం దొరకడం లేదు. ఈ కొరత కొంతైనా తీర్చేందుకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్...
Slider కరీంనగర్

ప్రేమ పేరుతో వల వేసి లక్షల్లో డబ్బు వసూలు

Satyam NEWS
ప్రేమ పేరుతో, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను కరీంనగర్ ఒకటవ టౌన్ పోలీసుల సహకారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కు చెందిన...
Slider కరీంనగర్

మత విశ్వాసాలను ఎగతాళి చేయడం ఫ్యాషన్ అయింది

Satyam NEWS
మత విశ్వాసాలు, ఆచార,సంప్రదాయాల్లో రాజకీయ నేతలు కలగజేసుకుంటే,వారి భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని సమాజంలోని అన్ని వర్గాల్ని సమదృష్టితో చూడాల్సిన పాలకులు, సున్నితమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించడం, మాట్లాడటం సరికాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు....