ఇంత కాలం కేవలం పార్టీలో చేరడం తప్ప నిష్క్రమణలు లేకుండా కాలం గడిపిన టీఆర్ఎస్ లో ఇప్పుడు బయటకు వెళ్లే వారు కూడా రెడీ అవుతున్నారు. సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి బిజెపిలో...
ఒకే రోజు వెయ్యి మందికి వివిధ ప్రైవేటు కంపెనీల లో’ఉద్యోగ అవకాశాలు’ కల్పిస్తున్నామని చేవెళ్ల ఎం.పి డాక్టర్ రంజిత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 11 వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించే జాబ్...
ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా వరద ముంపుకు గురైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయం సరిగ్గా అందటం లేదని బిజెపి ఆరోపించింది. వరద సహాయ నిధిని అధికార పార్టీ నాయకులు కొందరు...
తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్నకళ్యాణలక్ష్మీ పథకం చెక్కులను సోమవారం మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్, బడంగ్పేట్, జల్పల్లిలలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మీ,...
వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండలంలో గల నందివాగు చెరువులో శనివారం తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేప విత్తనాల్నివదిలారు. ఈ సందర్భంగా...
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందజేస్తుందని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు. ఆయన నేడు జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్...
హైదరాబాద్ లోని శేరి లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ సుమిత్ర నగర్ లోని దుర్గామాత ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బిజెపి నాయకులు నామాల శ్రీనివాస్ ఉప్పల ఏకాంత్ గౌడ్ ...
నిన్న నల్లగొండలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం నాయకులపై జరిగిన లాఠీఛార్జ్ నిరసిస్తూ బీజేవైఎం కూకట్ పల్లి శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ టీచర్ల నియామకాన్ని...
హైదరాబాద్ నగర శివార్ల లోని అప్ప చెరువు ఆ ప్రాంత వాసులను నానా ఇక్కట్ల పాలు చేసింది. రాజేంద్ర నగర్ పరిధిలో సుమారు వంద కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ మధ్య తరహా చెరువు...
అకాల వర్షం కారణంగా రంగారెడ్డి జిల్లా లో రైతులకు కలిగిన భారీ నష్టానికి తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ చౌదరిగుడా మండల కమిటీ డిమాండ్ చేసింది. బిజెపి ఆధ్వర్యంలో నేడు...