శేరిలింగంపల్లిలో శ్రీ అభయ వీరంజనేయ స్వామి ఆలయానికి శంఖుస్థాపన
శేరిలింగంపల్లిలో శ్రీ అభయ వీరంజనేయ స్వామి ఆలయానికి నేడు వైభవంగా శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్...