బీజేపీని గెలిపిస్తే ములుగులో పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం
ములుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ ను గెలిపిస్తే పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, బిల్ట్ ను పునరుద్ధరిస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అమిత్ షా...