30.2 C
Hyderabad
May 17, 2024 14: 43 PM

Category : మెదక్

Slider మెదక్

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

Satyam NEWS
దుబ్బాక అసెంబ్లీ స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును...
Slider మెదక్

తెలంగాణ కు బీజేపీ చేసిన అన్యాయంపై హరీష్ లేఖ

Satyam NEWS
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బిజెపి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. కేంద్రం నుంచి వచ్చే సాయంపై సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న నేరుగా సవాల్ విసిరారు. తాను చెప్పేది...
Slider మెదక్

మా గ్రామాల్ని తెలంగాణ రాష్ట్రం లో కలపండి

Satyam NEWS
మా గ్రామాలు తెలంగాణ రాష్ట్రం లో కలపండి.. మాకు మీ సంక్షేమ పథకాలు  వర్తించేలా చూడండి అని గురువారం నాడు మహారాష్ట్ర వాసులు మంత్రి హరీష్ రావును సిద్దిపేట లో కలిశారు. ఈ సందర్భంగా...
Slider మెదక్

వరద బాధితులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏమిచ్చాడో తెలుసా?

Satyam NEWS
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏం చేశారో తెలుసా? తన నియోజకవర్గం అయిన సంగారెడ్డి లోని సదాశివపేట మున్సిపాలిటీ లో నేడు సుడిగాలి పర్యటన చేశారు. ఆయనతో బాటు ఆయన కుమార్తె...
Slider మెదక్

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

Satyam NEWS
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ఇందులో ఆదిలాబాద్ కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ , ఓబీసీ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందరావు...
Slider మెదక్

ఉత్తమ్ కుమార్ రెడ్డి మహిళకు క్షమాపణ చెప్పాలి

Satyam NEWS
మహిళలను కించపరుస్తూ మాట్లాడటం పిసిసి అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సమంజసం కాదని మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో రెడ్డి సంఘం భవన్ లో దుబ్బాక ఆటో యూనియన్...
Slider మెదక్

దుబ్బాక గొంతుకను అసెంబ్లీకి పంపుదాం

Satyam NEWS
దుబ్బాక ప్రజలు కేసీఆర్ జీతగాడిని కాకుండా తమ కోసం పనిచేసే వ్యక్తిని రాష్ట్ర శాసనసభకు పంపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. చేగుంటలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో...
Slider మెదక్

వామ్మో ఇదేంటి? : టీఆర్ ఎస్ నేతల తిట్ల దండకం

Satyam NEWS
టీఆర్ ఎస్ పాలనలో ప్రభుత్వ అధికారులకు అడుగడుగునా అవమానాలు, తిట్లు, చీదరింపులు తప్పా కనీస గౌరవం కూడా దక్కడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే సైతం అధికారులను బెదిరించిన...
Slider మెదక్

జాతీయ రహదారుల నిర్మాణం త్వరగా చేపట్టాలి

Satyam NEWS
పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్ తో కలిసి జహీరాబాద్ నియోజక వర్గంలో...
Slider మెదక్

బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇంత సంక్షేమం లేదు

Satyam NEWS
దేశంలోని 5 రాష్ట్రాలలో కాంగ్రెస్, 12 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటికీ తాగునీరు, త్వరలోనే సాగునీరు, నిరుపేదలకు సంక్షేమం కింద ఆసరా...