వై ఎస్ జగన్ కు గుదిబండగా జీహెచ్ఎంసి ఎన్నికలు
హైదరాబాద్ మేయర్ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతుండటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు విజయవంతంగా జరిగాయి....