సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని, 8 నెలల గర్భిణీ రాధిక మృతి చెందిన విషాద ఘటన ఇది. పరీక్షకు వెళ్లే...
కామారెడ్డి జిల్లాలో నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డిలకు జర్నలిస్టులు విజ్ఞప్తి చేసారు. మెదక్ జిల్లా నార్సింగిలో జిల్లాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు బెదిరింపులకు...
చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారని, అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వ కారణం అని రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్...
కొమురవెళ్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం వద్ద సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న “దుమారం” సినిమా షూటింగ్తో సందడిగా మారింది. నేటి సమాజంలో నాయిబ్రాహ్మణులు వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంపై తెరకెక్కుతుందని...
దసరా సెలవుల్లో గజ్వేల్ స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల సముదాయంలో దేశ నలుమూలల నుండి రాబోయే యన్ సీ సీ కాడెట్లతో స్పె షల్ యన్ఐసీ క్యాంపును నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 19, 20 తేదీల్లో సీఎం కేసీఆర్ మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాల పర్యటన చేపట్టనున్నారు....
అకాల వర్షాలతో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి లో జరిగిన ఈ కార్యక్రమంలో 4...
కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
మోడీ నిరంకుశత్వానికి నేటి సుప్రీంకోర్టు తీర్పు గొడ్డలిపెట్టని ఓబీసీ సెల్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు లక్కరసు సూర్యవర్మ, టిపిసిసి కార్యదర్శి దేవులపల్లి యాదగిరిలు అన్నారు. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ కి స్టే లభించడంతో చిన్నకోడూర్...
కాంగ్రెస్ పార్టీ మత్య్సకార రాష్ట్ర కార్యదర్శిగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు సాయి కుమార్ నియామక పత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ ఆధ్వర్యంలో...